రైల్వే స్టేషన్ లో భోజనం లేదా టిఫిన్ చెయ్యాలను కుంటున్నారా? అయితే డబ్బ్లు భారీగానే పట్టికేల్లాలి.తీరా మీరు తినొచ్చు తినక పోవచ్చు ......ప్రయాణికుల బలహీనతలతో సొమ్ము చేసుకుంటూ కనీస ధర్మం పాటించక పోవడం దారుణం ....పెద్దదైన బెజవాడ వన్న్తి స్టేసన్ ల లోనే దారుణమన పరిస్తితి ..చూడడానికి మాత్రం చాల చూడముచ్చటగా ఉంటున్నాయి ....సౌత్,నార్త్ ,చైనీస్ అంటూ ..బోర్డ్స్ పెట్టి ప్రయానికులను నిలువునా దోసుకుంటున్నారు.ఉదాహరణకు ఓ వెజ్ భోజనం డబ్బై రూపాయలు ....కొంత రైసు,పప్పు ,సాంబార్ ,ఓ కూర ,ఓ కప్పు పెరుగు ..ఇది మెను.....పోనీ ఇవన్ని రుచిగా ఉంటాయంటే ..అది లేదు ...పై పెచ్చు ...చిన్న పిల్లోడికి అయిన డబ్బై చెల్లించాలి ......పాపం చిన్న పిల్లోడు కథ అదే ప్లేట్ లో తిన మని తల్లిదండ్రులు అనుకున్న కుదరదు ..హోటల్ వారు ఒప్పుకోరు .....ఇక టిఫిన్స్ అంతే..రైల్ కోసం వేచి చూసే వాళ్ళు ,త్వరగా వెళ్ళాలి అనుకునే వారు ......పాపం అన్నం తినాలని ఆశ పడే వారి అవసరాని వీళ్ళు డబ్బు చేసుకుంటున్నారు ....శుచి ,శుబ్రత లో ఎంతో శ్రద్ద చూపిస్తున్న రైల్వే శాఖ ఈ దోపిడీ హోటల్ ల గురుంచి కూడా కొంత శ్రద్ద పెడితే మంచిది
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి