ఉప ఎన్నికల ఫలితాలను ,అక్కడి రాజకీయాన్ని ఓ సారి పరిశీలిస్తే ఒక విషయం మాత్రం ఖచ్చితం గా అర్ధమౌతోంది.అవినీతి నేతలకు పతనం తప్పదు..రౌడీ గూండాలకు చోట లేకుండా చేయవచ్చు అని .విమానం లో చెప్పులు తెప్పించుకున్న విలాస సి ఏం ,ప్రభుత్వ డబ్బును మంచినీళ్ళ ల ఖర్హు పెట్టి విగ్రహాలు పెట్టించుకున్న మాయావతికి అక్కిడి ప్రజలు చాల గట్టిగా బుద్ది చెప్పడం సంతోషకర విషయం ..ములాయం కుమారుడు అఖిలేష్ యువతకు స్ఫూర్తి దాయకం గా నిలిచారు .తన పార్టీలో రౌడీ లకు స్థానం లేకుండా చేసి జనం మనసు గెల్చుకున్నారు .ఇలాంటి యువ నేతలు అన్ని రాష్ట్రాల్లో ఉంటె దేశం బాగు పడుతుంది .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి