ఏదైనా బస్ ప్రమాదానికి గురైతే ముందుగా ఆ బస్ నడిపే డ్రైవర్ ,వారి యాజమాన్యం పై ఫోకస్ పెడతారు తప్ప ...వేరే కోణం లోంచి ఆలోచించడం మర్చిపోతున్న్నాం ....ఈ రోజు ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్ పడి పదిమందికి పైగానే చనిపోవడం భాదాకరం .తూర్పు లో బస్ ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం .........ఈ ఘటనలలో బస్ నడిపిన డ్రైవర్ ..స్కూల్ యాజమాన్యం భాద్యత వహించ వల్చిందే ......నిబందనలకు అనుగుణం గా బస్ నడుపుతున్నారు లేదో నిగ్గు తేల్చి శిక్షించవలసిందే ..కాని అంతకంటే ముందే సర్కారు తీరును కూడా ప్రశ్నించాలి.జరిగిన ఘటనలు పరిశీలిస్తే .....ఇరుకైన ,పాడైన...వంతెనలు ...సరిగా లేని రోడ్స్ వద్దే ప్రమాదాలు జరగుతున్నై .ఈ విషయం పై లోతుగా చర్చించాలి ....ముఖ్యం గా చిన్నారుల భవిష్యత్ ద్రుష్టి లో ఉంచుకుని ..ఆయ స్కూల్ బస్ లు ఏ రోడ్ పై వెళ్తున్నై ..అవి సేఫ్టీ యా కాదా పరిశీలించాలి ..ఈ కట్టడి వాళ్ళ ఆయా ప్రాంతాల్లో తమ బిడ్డల కోసం మంచి సదుపాయాలు రోడ్స్ ,వంతెనలు ఏర్పాటు అయ్యేలా ఒత్తిడి పెంచుతారు ..అన్ని బాగుపడతాయి ?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి