mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

25, ఫిబ్రవరి 2012, శనివారం

రైల్వే స్టేషన్ లో భోజనం లేదా టిఫిన్ చెయ్యాలను కుంటున్నారా? అయితే డబ్బ్లు భారీగానే

రైల్వే స్టేషన్ లో భోజనం  లేదా టిఫిన్ చెయ్యాలను కుంటున్నారా? అయితే డబ్బ్లు భారీగానే పట్టికేల్లాలి.తీరా మీరు తినొచ్చు తినక పోవచ్చు ......ప్రయాణికుల బలహీనతలతో సొమ్ము చేసుకుంటూ కనీస ధర్మం పాటించక పోవడం దారుణం ....పెద్దదైన బెజవాడ వన్న్తి స్టేసన్ ల లోనే దారుణమన పరిస్తితి ..చూడడానికి మాత్రం చాల చూడముచ్చటగా ఉంటున్నాయి ....సౌత్,నార్త్ ,చైనీస్ అంటూ ..బోర్డ్స్ పెట్టి ప్రయానికులను నిలువునా దోసుకుంటున్నారు.ఉదాహరణకు ఓ వెజ్ భోజనం డబ్బై రూపాయలు ....కొంత రైసు,పప్పు ,సాంబార్ ,ఓ కూర ,ఓ కప్పు పెరుగు ..ఇది మెను.....పోనీ ఇవన్ని రుచిగా ఉంటాయంటే ..అది లేదు ...పై పెచ్చు ...చిన్న పిల్లోడికి అయిన  డబ్బై చెల్లించాలి ......పాపం చిన్న పిల్లోడు కథ అదే ప్లేట్ లో తిన మని తల్లిదండ్రులు  అనుకున్న కుదరదు ..హోటల్ వారు ఒప్పుకోరు .....ఇక టిఫిన్స్ అంతే..రైల్ కోసం వేచి చూసే వాళ్ళు ,త్వరగా వెళ్ళాలి అనుకునే వారు ......పాపం అన్నం తినాలని ఆశ పడే వారి అవసరాని వీళ్ళు డబ్బు చేసుకుంటున్నారు ....శుచి ,శుబ్రత లో ఎంతో శ్రద్ద చూపిస్తున్న రైల్వే శాఖ ఈ దోపిడీ హోటల్ ల గురుంచి కూడా కొంత శ్రద్ద పెడితే మంచిది 

13, ఫిబ్రవరి 2012, సోమవారం

వేలంటైన్స్ డే ...........వెర్రి డే కాకూడదు


L
L
L
LLLLLLL



ప్రేమ పవిత్ర మైనది ......తల్లిదండ్రులను ప్రేమించిన వారు ..తన ప్రియులను ప్రేమిస్తారు 
ప్రేమ గుడ్డిది ................అమ్మాయి ఆకారమే చాలు ...అంతర సౌందర్యం అక్కర లేదు 
ప్రేమ పిచ్చి .................ఇదొక వెర్రి 
వేలంటైన్స్ డే ...........వెర్రి డే కాకూడదు 

8, ఫిబ్రవరి 2012, బుధవారం

చట్ట సభల్లోనే నీలి చిత్రాలు వీక్ష్సించే రోజులు వచ్చేసాయంటే

చట్ట సభల్లోనే నీలి చిత్రాలు వీక్ష్సించే రోజులు వచ్చేసాయంటే మన దేశం ఏ విధంగా ముందుకు పోతుందో అర్ధం చేసుకోవచ్చు .కర్ణాటకలో మంత్రులు సభ లోనే నీలి చిత్రాలు చూడడం మనందరికీ మాయని మచ్చ .ఇలాంటివి జరిగితే యువత మరింత పతనం కాక తప్పదు.ఇలాంటి ప్రజా ప్రతినిదులకు భవిష్యత్ లేకుండా క ఠిన చర్యలు తీసుకోవాలి 

4, ఫిబ్రవరి 2012, శనివారం

జగ్గంపేట లో జగన్ సందడి



వై ఎస్ ఆర్ అధినేత జగన్ ఈరోజు జగ్గంపేట లో సందడి చేసారు .సాయంత్రం ఆరు గంటలకు జగ్గంపేట వచ్చారు .ముఖ్యమైన కార్యకర్తలను కల్సుకుని పొటోలు దిగారు .జ్యోతుల నెహ్రు అద్వర్యం లో జరిగిన్ ఈ కార్యక్రమం లో జగన్ తో ఫోటో తీయుంచు కోవడానికి పోటి పడ్డారు .....
వీడియో చూడండి