మెట్టసీమ ముచ్చట్లు
mettaseema
మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని
విషయాల ముచ్చట్లు
9, అక్టోబర్ 2011, ఆదివారం
వికలాంగుల మండల సమైక్యలు ఏవి ?
వికలాంగులను
ఇందిరా
క్రాంత
పథం
(
ఐ
కే
పి
)
లో
చేర్చమని
చెప్పిన
ప్రభుత్వం
ఇంతవరకు
వికలాంగుల
మండల
సమైక్యలు
ఏర్పాటు
చెయ్యలేదని
మథర్
థెరిస్సా
మండల
వికలాంగుల
సమైక్య
విమర్శిసింది
.
అప్పన
పెద
కాపు
అధ్యక్షతన
జగ్గంపేటలో
ఆదివారం
జరిగిన
సమావేశం
లో
వారు
మాట్లాడుతూ
ఈ
విషయం
గూర్చి
గ్రీవెన్
సేల్స్
కు
రెండు
సార్లు
,
మంత్రి
గార్కి
విన్నవించామని
వాపోయారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి