mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

9, అక్టోబర్ 2011, ఆదివారం

వికలాంగుల మండల సమైక్యలు ఏవి ?

వికలాంగులను ఇందిరా క్రాంత పథం ( కే పి) లో చేర్చమని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు వికలాంగుల మండల సమైక్యలు ఏర్పాటు చెయ్యలేదని మథర్ థెరిస్సా మండల వికలాంగుల సమైక్య విమర్శిసింది .అప్పన పెదకాపు అధ్యక్షతన జగ్గంపేటలో ఆదివారం జరిగిన సమావేశం లో వారు మాట్లాడుతూ విషయం గూర్చి గ్రీవెన్ సేల్స్ కు రెండు సార్లు ,మంత్రి గార్కి విన్నవించామని వాపోయారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి