mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

16, అక్టోబర్ 2011, ఆదివారం

రావులమ్మ తల్లి దగ్గరసింహ ద్వారం ఏర్పాటు-మంత్రి తోట నరసంహం


మంత్రి తోట నరసంహం ఆదివారం జగ్గంపేట లోని రావులమ్మ తల్లి ని దర్శించుకున్నారు .పూజలు చేసారు . సందర్బం గా ఆయన మాట్లాడుతూ రావులమ్మ తల్లి అంటే ఎంతో తనకు నమ్మకమని రెండువేల నాలుగు ఎన్నికల దగ్గర్నుంచి తానూ ముందుగా రావులమ్మ తల్లి ఆశీస్సులు అందుకుని ప్రచారం మొదలు పెట్టడం ఆనవాయితి అని చెప్పారు .తల్లి దగ్గర సరి కొత్త శోభ కనిపిస్తున్నదని సంతోషం వ్యక్తం చేసారు .త్వరలోనే రోడ్ వేస్తారని ....ఆలాగే తన వంతు గా రోడ్ దగ్గర సింహ ద్వారం ఏర్పాటు చేస్తానని వెల్లడించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి