మెట్టసీమ ముచ్చట్లు
mettaseema
మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని
విషయాల ముచ్చట్లు
11, అక్టోబర్ 2011, మంగళవారం
పి.నాయకంపల్లి లో పిడుగు
గండేపల్లి
మండలం
పి
.
నాయకంపల్లి
గ్రామమలో
పిడుగు
పడింది
.
అయితే
ఎవ్వరికీ
ప్రమాదం
వాటిల్లలేదు
.
గ్రామం
లోని
సీతారామ
ఆలయం
గోపురం
పై
సోమవారం
మధ్యానం
పిడుగు
పడింది
.
ఆ
సమయంలో
సుమారు
పదియేను
మంది
అయ్యప్ప
స్వామీ
భక్త్తులు
ఆలయం
లో
ఉన్నారు
.
పక్కనే
ఉన్న
స్కూల్లో
విద్యార్దులు
మధ్య్హాన్
భోజనం
చేస్తునారు
.
పిడుగు
పాటుకు
అందరు
ఉలిక్కి
పడ్డారు
.
అయితే
అదృష్టవ
శాత్తు
ఎవ్వరికీ
ప్రమాదం
జరగ
లేదు
.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి