mettaseema
మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
2, అక్టోబర్ 2011, ఆదివారం
మురారి లో వై ఎస్ ఆర్ పించన్ ప్రారంబించిన లక్ష్మి పార్వతి
తూర్పు గోదావరి జిల్లా మురారి గ్రామానికి చెందినా అక్కిన వెంకటరాజు పేదల కోసం స్వచ్చందం గా వై ఎస్ ఆర్ పించన్ పేరిట పథకాని ఆరంబించారు .దివంగత యెన్ టి ఆర్ భార్య లక్ష్మి పార్వతి ప్రారంబించారు .మరో అతిధి గా జ్యోతుల నెహ్రు హాజరయ్యారు .ఎనబై మంది పేదలకు నెలకు రెండు వందలు చొప్పున ఇస్తారు .వై ఎస్ ఆర్ తన కుటుంబానికి చేసిన మేలుకు ప్రతిఫలంగా తానూ ఈ పథకాన్ని ఏర్పాటు చేసానని వెంకటరాజు తెలిపారు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి