అమరవీరుల సంస్మరణ దినోత్సవం జగ్గంపేట లో ఘనం గా నిర్వహించారు .సి ఐ భారత్ మాతాజీ ఆధ్వర్యం లో జగ్గంపేట కు చెందిన పలు స్కూల్స్ చిన్నార్లు,పెద్దలు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేస్తూ భారి ర్యాలి లో పోల్గున్నారు .కాగా సి ఐ భారత్ మాతాజీ ఆధ్వర్యం లో విద్యార్దులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి