mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

27, అక్టోబర్ 2011, గురువారం

meo office visit by p.o విద్యా శాఖాధికారి వారి కార్యాలయాని తనిఖిచేసిన రాజీవ్ విద్యా మిషన్ జిల్లా పీ ఓ రమేష్




రాజీవ్ విద్యా మిషన్ జిల్లా పీ ఓ  రమేష్ ఈ రోజు సాయత్రం జగ్గంపేట లోనే విద్యా శాఖాధికారి వారి కార్యాలయాని  తనిఖి చేసారు .విలేకర్లతో అయన మాట్లాడుతూ రెండో విడత గా మండలం లో బడి చినారుల దుస్తులు పంపిణి చెయ్యాలని ....గోడౌన్ లో సరుకు ఉందని చెప్పారు .వాలంటీర్ల జీతాలు విడుదల చేస్తున మన్నారు .ఏం ఈ ఓ పోస్ట్ పై నిర్ణయం జరుగుతోందని చెప్పారు . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి