mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

19, డిసెంబర్ 2011, సోమవారం

అయ్యో కరెంటు ఉందా ? వామ్మో ...!!!

అయ్యో కరెంటు ఉందా ? వామ్మో ...!!!,...ఇదేమిటి విచిత్రం అనుకుంటున్నారా ?   కరెంటు ఉంటె ..భాగేనే ఉంది అనుకుంటాం ..అయితే పగటి పూట కరెంటు ఉంటె మాత్రం జగ్గంపేట జనం తారేత్తిపోతున్నారు......ఇది నిజం.
జగ్గంపేట టౌన్ లో ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ..అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయత్రం ఆరు వరకు కరెంటు ఉండడం లేదు .....ఈ కోతల్లో ఎప్పుడైనా పొరపాటున కరంటు ఇచ్చారు అంటే జనం భయ పడుతున్నారు ..ఎందుకంటె  ఇచ్చిన కరెంటు ను ఏ అర్ధరాత్రో తీసి నరకం చూపిస్తారన్న భయం ...సోమవారం సంత రోజున ప్రతి చోట ఇదే టాపిక్ ...సాయంత్రం ఆరు గంటలకు ఇవ్వవలసినది ...మూడు గంటలకే ఇవ్వడం ....దీంతో ..ముందుగా ఇచ్చారు .....రాత్రికి ..ఏం జరుగునో అనుకున్నారు ...చూద్దాం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి