mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

6, డిసెంబర్ 2011, మంగళవారం

తెలుగు దేశం పార్టీ మరోసారి ప్రజల విశ్వాసం కోల్పోయింది - మంత్రి తోట నరసింహం

తెలుగు దేశం పార్టీ మరోసారి ప్రజల విశ్వాసం కోల్పోయింది అని మంత్రి తోట నరసింహం విమర్శించారు .జగ్గంపేట లో మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ జనానికి మంచి పథకాలూ అందిస్తున్న ప్రభుత్వం పై చంద్రబాబు అవిశ్వాసం పెట్టి ఆబాసు పాలయ్యారని అన్నారు .కాగ రాష్ట్రం లో  నలబై రిజిస్త్రాసన్ కార్యాలయాలకు డబ్బై కోట్లతో సొంత భవనాలు నిర్మించాననున్న్నట్లు  వెల్లడించారు .జగ్గంపేట లో ముప్పై అయిదు లక్షలతొ భవనాలు నిర్మిస్తామనారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి