mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

11, డిసెంబర్ 2011, ఆదివారం

అంకుశం ముఖ్యమంత్రి ఇక లేరు

అంకుశం ముఖ్యమంత్రి  ఏం ఎస్ రెడ్డి ..మల్లె మాల ఇక లేరు . ఎనబై ఏడు సంవత్సరాల మల్లెమాల సినిమా పరిశ్రమలో ముఖ్యలు .బాల రామయణం ద్వారా జూనియర్ యెన్ టి ఆర్ ను పరిచయం చేసింది ఆయనే .ఆయన పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి .హైదరాబాద్ లో స్టూడియో కూడా కట్టారు సిని పరిశ్రమలో అనేక అంశాలతో కూడిన " నా ఆత్మ కథ " వివాదం అయింది .ఈ పుస్తకం లో పలువురు ప్రముఖుల తీరును తూర్పార బట్టారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి