సి ఏం జగ్గంపేట సభలో పదనిసలు
- ముఖ్యమంత్రి కి మంత్రి తోట తో పాటు పలువురు ఘన స్వాగతం పలికారు .పెద్దాపురం ఏం ఎల్ ఏ పంతం గాంధి ని పోలీసులు అడ్డుకోవడంత్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు .
- వచ్చి రాగానే సి ఏం రూపాయి కి కిలో బియ్యం పథకం ప్రారంబించారు .
- మాజీ సి ఏం వై ఎస్ పేరును మంత్రి పినేపే ,సి ఏం కిరణ్ ప్రస్తావించినపుడు పలువురు ప్రజలు స్పదించారు .
- సి ఏం బోజనం కోసం వస్తారని జగ్గంపేట లోనే ట్రావెలర్స్ బంగ్లా ఆఘమేఘాలపై ముస్తాబు చేసిన ...సి ఏం మాత్రం సభ వేదిక ఏర్పాటు చేసిన ప్రత్యేక టెంట్ లోనే భోజనం చేసారు .
- ఉదయం పదకొండు సమయానికి సభ పలసగా ఉన్నప్పటికీ సి ఏం వచ్చే సరికి వేసిన ఇరవయ్ వేల కుర్చీలు నిండి పోయి ఇంకా చాల మంది బయట నిలబడ్డారు .
- తమ సమస్యలు తెలపడానికి సి ఏం వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన కంప్యూటర్ టీచర్స్ను అరెస్ట్ చేసి సి ఏం వెళ్ళే వరకు వదిలి పెట్ట లేదు .
- జగ్గంపేట లోనే సమస్యాలను మంత్రి సి ఏం ఎదురుగానే ప్రస్తావించి అనంతరం పక్కన కూర్చుని వివరించారు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి