mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

16, నవంబర్ 2011, బుధవారం

ఖో ఖ్లో లో గొల్లలగుంట

పైకా ఆటల పోటీలలో ఖో ఖ్లో లో  గొల్లలగుంట బాలికల జట్టు మరో విజయం సాధించింది .జగ్గంపేట మండలం లో విజేత గా నిలిచిన ఈ జట్టు తాజాగా పెద్దాపురం డివిజన్ లో ద్వితీయ స్తానం పొందింది .కిర్లంపూడి జట్టు ప్రధమ స్థానం లో నిలిచింది .కిర్లంపూడి జట్టు నుంచి అయిదుగురు ,గొల్లలగుంట జట్టు నుంచి నలుగురు బాలికలను జిల్లా జట్టు కు ఎంపిక చేసారు .కాగా గొల్లలగుంట వ్యాయమ ఉపాధ్యాయురాలు వి .దేవి రాష్ట్ర స్తాయిలో విద్యార్దులకు శిక్షణ ఇచ్చే కోచ్ గగ ఎంపిక అయ్యారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి