శనివారం వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ నేతల స్పందనకుకాంగ్రెస్స్ నేతలు ఆదివారం ప్రతి స్పందించారు .గుల్ల ఏడుకొండలు ,కోర్పు లచ్చయ్య దొర ,బండారు రాజ ,రామకుర్తి మూర్తి , కొండ్రోతు పైడియ్య, అడబాల కుందరాజు, ఓబిన్ని సత్యనారాయణ రత్న కుమారి ,అడబాల ఆంజనేయులు ,గపూర్, అప్పాజీ ,ప్రబృతులు పాల్గున్న సమావేశం లో ప్రతి విమర్శలు చేసారు .సి ఏం సభ విజయవంత కావడం తో మంత్రి తోట నరసింహం మరియు కాంగ్రెస్స్ పైన బురద జల్లు తున్నారని విమర్శించారు .ఎన్ని ట్రిక్కులు చేసిన మూడవ సారి కూడా తమ నేత చేతుల్లో చిత్తుగా ఓడిపోక తప్పదన్నారు వై ఎస్ ఆర్ నేతలు మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తునట్టు ఉన్నాయన్నారు .పార్టీలు మారితే ప్రయోజనం ఉండదు .రావులమ్మ తల్లి దగ్గర తెలుగ్డు దేశం పార్టీని వీడనని చెప్పి ప్రమాణం చేసి తప్పారు .ఓడిపోయారు .చాగల్నాడు ను సగంలో వదిలేసారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి