తమ నేత జ్యోతుల నెహ్రూను విమర్శించే అర్హత జగ్గంపేట చోట కాంగ్రెస్ కు లేదని ఏ ఎస్ ఆర్ పార్టి నేతలు విమర్శించారు .శుక్రవారం జగ్గంపేట లో కాంగ్రెస్ నేతలు జ్యోతుల పై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పదించారు .మారిశెట్టి బద్రం ,జీను మణిబాబు,అత్తులూరి నాగబాబు ,ఒమ్మి రఘురాం ,బోర సత్తిబాబు వరసాల ప్రసాద్ ,నీలాద్రిరాజు,ఏ .భాస్కర రావు ,పాలచర్ల సత్యనారాయణ ప్రబృతుల శనివారం మాట్లాడారు .ఈ చోటాల మా నాయకుణ్ణి విమర్శించేది ? అంటూ వారిపై విమర్శలు చేశారు .సి ఏం ను తీసుకు వచ్చి వీరు ఏమి సాధించారని వారు ప్రశ్నించారు .బెజవాడ సభ కు జగన్ సభ కు వచ్చి "తాను వచ్చానని చెప్పవద్దని " చెప్పిన ఓ చోట నేత ఈ రోజు నెహ్రు పై విమర్శ చెయ్యండం విడ్డూరం గా ఉంది .చిరంజీవి ని విమర్శించిన వారే ఈరోజు చంక పెట్టుకున్నారు అనే విమర్శించారు .దమ్ము ఉంటె స్వతత్రం గా మీ నాయకుణ్ణి రాజేనామ చేసి మా నేత నెహ్రు తో స్వతంత్రంగా పోటి చెయ్యండి ..అని సవాల్ విసిరారు .రాజశేఖర రెడ్డి దయ వల్లే తోట మంత్రి అయ్యారు . కుందరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారు .పుష్కర పదకాన్ని తెచ్చింది ఎవరు /? స్థాయి తెల్సుకోకుండా మాట్లాడితే బావుండదు అని హెచ్చరించారు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి