మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
28, నవంబర్ 2011, సోమవారం
కరువు పరిస్తితులను స్పెషల్ కలక్టర్ సుబ్రహ్మణ్యం పరిశీలించారు
జగ్గంపేట మండలం లో కరువు పరిస్తితులను స్పెషల్ కలక్టర్ సుబ్రహ్మణ్యం స్వయంగా తెల్సుకున్నారు .మర్రిపాక ,మామిడాడ ,నరేంద్ర పట్నం తదితర ప్రాంతాలను చూసి ఎండిన పంట పొలాలను పరిశీలించారు .పలువుర్ రైతులు తమ గోడును అధికారి కి వివరించారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి