కందుల వారి పెళ్లి సందడి ఘనంగా జరిగింది .జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు కందుల కొండయ్య దొర మరియు ఆయన సోదరుడు చిట్టిబాబు ల కుమార్తెల పెళ్లి ఒకే రోజు ఒకే ముహూర్తం లో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి రాజమండ్రి లో వైభవం గా జరిగింది .ఈ కార్యక్రమానికి జిల్లా లోని తెలుగు దేశం నేతలతో పాటు జ్యోతుల నెహ్రు దంపతులు వారి అనుచరులు , కొర్పు లచ్చయ్య దొర , కాంగ్రెస్స్ నేతలు కూడా వచ్చారు .మంత్రి నరసింహం మాత్రం మొన్నే రాగంపేట వచ్చి కనిపించి వెళ్ళారు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి