మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
22, నవంబర్ 2011, మంగళవారం
డ్వాక్రా మహిళల పిల్లలకు స్కాలర్ షిప్ -నాతి బుజ్జి ని మంత్రి అభినందించి సత్కరించారు
డ్వాక్రా మహిళల పిల్లలకు స్కాలర్ షిప్ లను మంత్రి తోట నరసింహం ఈరోజు అందించారు .కార్యక్రమం లో ఇరవై సూత్రా ల పధకం లో జగ్గంపేట మండలాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రదమ స్తానంలో నిలిపి అవార్డ్ అందుకున్న ఎం పిడి ఓ నాతి బుజ్జి ని మంత్రి అభినందించి సత్కరించారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి