ఈ నెల ఇరవై మూడున వచ్చే చంద్ర బాబు పర్యటన్ కోసం జగ్గంపేట తెలుగుదేశం పార్టి భారి కసరత్ చేస్తోంది .జగ్గంపేట లో జరిగే బహిరంగ సభ చేయాడానికి ,పాదయాత్ర విజయవంతం చేయాడానికి జిల్లా ఆ పాటీ నేతలు వచ్చి పరిశీలనా జరుపుతున్నారు .నిమ్మకాయల చిన రాజప్ప తో పాటు ఏం ఎల్ ఏ లు వచ్చారు .జిల్లా కమిట్టీ మీటింగ్ కూడా శనివారం జగ్గంపేట లో జరుపుతున్నారని ఎస్ వి ఎస్ అప్పలరాజు చెప్పారు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి