తీవ్ర కరువుతో అల్లుడుతున్న జగ్గంపేట మండలాన్ని కూడా కరువు మండలం గా గుర్తించాలని వై ఎస్ ఆర్ పార్టి నేత జ్యోతుల డిమాండ్ చేసారు .గండేపల్లి ,గోకవరం తో పాటు మొత్తం ఏడు మండలలలను కరువు మండలాలు గా సర్కార్ ప్రకటించింది .దీని పై నెహ్రు స్పందిస్తూ కొన్ని గ్రామాల్లో అసలు పంటలు వేయని జగ్గంపేట మండలం లో తీవ్ర కరువు ఉందని ఇది మంత్రి గారికి కనిపించ లేదా అని నెహ్రు ప్రశ్నించారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి