తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జగ్గంపేట నియోజకవర్గం లో రైతు పోరు బాట విజయవంతం కావడం తో దేశం నేతలు ,కార్యకర్తలు ఆనందం తో మునిగి తేలుతునారు.అన్నవరం లో జరిగిన సమావేశం లో జ్యోతుల చంటిబాబు ,కందుల కొండయ్య దొర ,ఎస్ వి ఎస్ అప్పల రాజు లను అభినందించారు .అధినేత లో స్పష్టమైన సంతోషం కనిపించింది అని వారు చెప్పారు .పోరు బాటలో పాల్గున్న అందరికి వారు కృతజ్ఞతలు తెలిపారు .జగ్గంపేట్ నేతల్లో అననందం
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి