కార్తీక పౌర్ణమి వేడుకలు జగ్గంపేట పరిసర ప్రాంతాలలో సంప్రదాయబద్దం గా జరుపుకున్నారు .ముఖ్యంగా పొర్ణమి వ్రతాలు కలవారు ఎంతో నిస్టాగా ఉపవాసం చేసి పూజలు చేసారు .సాధారణం గా పూజలు ఎక్కువగా మహిళలు మాత్రమె చేస్తారు .అయితే కొందరికి మాత్రేమే ఉంటాయి .ఇంట్లో పురుషులు సైతం ఉదయం నుంచి ఉపవాసం ఉంది సాయంత్రం పూజలు చేసే వరకు ఏమి తినరు ,మహిళలు అయితే పున్న్నమి చంద్రుడిని చూసే వరకు ఏమి ముట్టుకోరు .గుడి వెళ్లి పూజలు చేస్తారు .గురువారం జగ్గంపేట లో ఎక్కడ చూసిన ఇటువంటి సందడే కనిపించింది ,
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి