మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
11, నవంబర్ 2011, శుక్రవారం
భూపోరాటాలు .ఆగవు -కర్నాకులు వీరాన్జనేయులు
పేద ప్రజల బతుకులు మారే వరకు ఏ భూపోరాటాలు ఆగవని ఆంధ్ర ప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రదాన కార్య దర్శి కర్నాకులు వీరాన్జనేయులు చెప్పారు .జగ్గంపేట లో అమర వీరుల సంస్మరణ సభ సందర్భం గా వీరాన్జనేయులు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం లో కూడా ఇంకా భూస్వాముల చేతుల్లో వేలాది ఎకరాల ప్రభుత్వభూమి ఉన్నదని అయన అంటూ దీని కోసం పోరాటాలు చేస్తూ ఉన్నామని అయితే బూటకపు కేసులు బనాయించి పేద జనాని ఇబ్బంది పెడుతున్నరన్నారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి