ప్రతిభావంతులైన చిన్నారులకు జగ్గంపేట వాకర్స్ క్లబ్ అవార్డ్స్ ప్రదానం చేసింది .బాలల దినోత్సవం సందర్బం గా క్లబ్ నిర్వహించిన వ్యాస ,వక్తృత్వ ,డ్రాయింగ్ పోటీలలో విజేతలకు సోమవారం రాత్రి బహుమతులు ఇచ్చారు .తిరుమలేశా అధినేత రాంప్రసాద్ ముఖ్య అదితి గా వచ్చారు .కొత్త కొండబాబు ,కర్రి సత్తిబాబు,కంచర్ల బాబు వెంకట నాగ రాంబాబు ప్రబృతులు పాల్గున్నారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి