ఈ నెల ఇరవై మూడవ తేదిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగ్గంపేట వస్తున్నారు .అప్పనపాలెం నుంచి మర్రిపాక వరకు పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది .కాగ జగ్గంపేట లో భారి బహిరంగ సభ జరపడానికి ఆ పార్టి కసరత్ చేస్తోంది .జ్యోతుల చంటి బాబు ,ఎస్ వి ఎస్ అప్పలరాజు, కందుల కొండయ్య దొర ప్రబృతులు ఈ ఏర్పాట్లలో నిమగ్నం అవుతునారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి