mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

4, నవంబర్ 2011, శుక్రవారం

కాంగ్రెస్స్ నేతలు ఘాటుగా

జ్యోతుల నెహ్రు చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్స్ నేతలు ఘాటుగా స్పందించారు .బండారు రాజ ,గుల్ల ఏడుకొండలు ,ఓబిన్ని సత్యనారయన్ ,శ్రీ బాబు ,గఫూర్ మాట్లాడుతూ మంత్రి తోట నరసింహం ఏ పనులు చేసారో ప్రజలకు తెల్సునని ..అధికారం లేక నెహ్రు ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు .ప్రజలకు ఇబ్బంది అని తెల్సిన జగ్గంపేట లో ఎందుకు బ్రిడ్జి కట్టకుండా ఆపలేక పోయారని ప్రస్నిచారు .తెలుగు దేశం లో చేసిన పనులు చెబుతున్నారని ..మూడు పార్టీలు మారిన మీరు ఏ ఎస్ ఆర్ పార్టి తరుపున ఏం చేశారన్నారు ,నాడు ధన యజ్ఞం చేసారని విమర్శా చేసిన ఏ ఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఈనాడు ఆయన గురించి ఎలా మాట్లుతున్నరన్నారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి