ఈ నెల 23 తేదిన వచ్చే తెలుగుదేశం అధినేత చంద్ర బాబు పర్యటనలో మార్పులు జరిగాయి .ఆ రోజు మధురపూడి విమాన్స్యం నుంచి కారులో మర్రిపాక చేరుకుంటారు .అక్కడ కార్యకర్తలతో బోజనం అనంతరం పాదయాత్ర మొదలవుతుంది .మర్రిపాక లో ఎండిన పొలాలు చూసి ఇర్రిపాక్ చేరుకొని జ్యోతుల చంటిబాబు ఇంటి వద్ద తెన్నేరు సేవించి కాలి నడకన ఏలేశ్వరం చేరుకొని అక్కిడి బహిరంగ సభలో పాల్గుంటారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి