ఈ సంవత్సరం పండుగ వరకు రాష్ట్రం ఎంతో సంతోషం గా ఉంది ...తర్వాతే అన్ని చికాకులు..మళ్లీ బందులు ప్రారంబం కావడం విచారకరం ....జరుగుతున్నా సంఘటనలకు నిరసనగా కొన్ని బందు లైతే ...తమ సమస్యలు తీర్చమని ..ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి కొన్ని వర్గాలు బలవంతపు బందులు చేయిస్తున్న్నై ...ముఖ్యంగా ఆయ ప్రాంతాలలో స్కూల్స్ ను కూడా మూయడం దారుణం .....అసలు చేస్తున్న ఆందోళనలకు ..విద్య సంస్థాలకు సంబంధం ఉందా ?ఏ సమస్య వచ్చిన ముందు స్కూల్స్ మూయించి వేయడం అలవాటుగా మారింది .సర్కార్ ఈ విషయంలో తగిన చట్టం చేస్తే కాని స్కూల్స్ బాగు పడవు
మన దేశంలో చట్టాలకి లోటు లేదు. అమలు చేసేవారిదే.....
రిప్లయితొలగించండి