mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

10, జనవరి 2012, మంగళవారం

తూరుపు లో ఆ నల్గురు ఏం ఎల్ ఏ లకు ఆశాభంగమే

ఆ నల్గురు ఎంతో ఆరాట పడ్డారు .కనీసం ఒకరికైనా మంత్రి యోగం దక్కుతుందని ..అయితే వారి ఆసలు ఆవిరి అయ్యాయి ...వారే ప్రజారాజ్యం ఏం ఎల్ ఏ లు  వంగా గీత ,బండారు సత్యానందం ,పంతం గండి మోహన్  మరియు కురసాల కన్నబాబు .చిరంజీవి కాంగ్రెస్స్ గూటిలో చేరిన నేపథ్యం లో తూర్పు లో ఎక్కవ గా ఉన్న నల్గురి లో ఒకర్కి మంత్రి పదవి ఖాయం అని ..పైగా ప్రస్తుత మంత్రి తోట నరసింహం పదవికి గండం అని వార్తలు వచ్చాయి .అయితే నేడు జరుగుతున్నా పరిణామాల ప్రకారం చిరు వర్గం నుంచి రామచంద్రయ్య ,గంటా శ్రినివాసులకే  మంత్రి పదవులు దక్కుతున్నాయని ..ఈ  నెల పంతోమిదోవ తేదిన ప్రమాణ స్వీకారం చేయ్యబోతునట్లు రూడీ అవుతోంది ..అంటే ఆ నల్గురి ఇక ఆశాభంగమే .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి