తోట గోపాల కృష్ణ మృతి చెందారు .కాకినాడ ఎం.పి గా ,పెద్దాపురం ఎం ఎల్ ఏ గా ఆయన పనిచేసారు .తెలుగుదేశం లో ఎం పి ,కాంగ్రెస్స్ లో ఎం ఎల్ ఏ ..నేడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ లో ఉన్నారు ..ఆయన సభలో ఏమి మాట్లాడిన సరదాగా ఉంటుంది .ఏ విషయాన్నీ అయిన పిట్ట కతల లతో ముడి వేసి చెప్పి జనం తో చప్పట్లు కొట్టించు కోవడంలో ఆయనకు ఆయనే సాటి .గోపాల కృష్ణ మృతి పట్ల అన్ని పార్టీల నేతలు తమ సంతాపాన్ని ప్రకటించారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి