అనుకున్నట్టుగానే బాలయ్య చిరు ల మధ్య మాటల యుద్ధం మొదలైంది ,,,బాలయ్య యమ దూకుడు మీద వ్యాఖ్యలు చేస్తున్నారు .."నన్ను ఒక వైపే చూసారు -రెండవ వైపు చూడలేదు "" అంటూ వైజాగ్ లో సింహ లో మాదిరిగా పొలిటికల్ డైలాగ్స్ వదిలి పెట్టారు .....పరొక్షమ్ గా చిరు పైన "నన్ను బాలుడు " అన్నారు అంటూ విమర్శ చేసారు .దీనిపై తిరుపతి లో చిరు బాలయ్య మాటలకు స్పదిన్చావాల్సిన అవసరం లేదని సింగిల్ డైలాగ్ తో తెల్సేసారట ..అయితే కొందరు చిరు అభిమానులు మాత్రం బాలయ్య దిష్టి బొమ్మను తగలుబెట్టినట్లు వార్తలు వస్తున్నై ..అంటే మొత్తానికి బాలయ్య రాజకీయంగా అగ్గి భాగానే రాజేస్తున్నారు .....మరి తెలుగు తమ్ములు బాలయ్యను ఏ రకంగా అర్ధం చేసుకుంటారో వేచి చూడవలసిందే .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి