mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

17, జనవరి 2012, మంగళవారం

.సి ఎం గారు! సమన్వయము మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోండి

ఏ  రాష్ట్రం బాగుపడాలన్నా ఆ రాష్ట్రాన్ని పరిపాలించే నేతలపై ఆధారపడి ఉంటుంది .ముఖ్యమంత్రి తో పాటు మంత్రూలు సమిష్టిగా పనిచేస్త్నే జనం భాగుపడతారు .అయితే ప్రస్తుతం ఎడ్డ మంటే తెడ్డు అన్నట్టు ..మంత్రివర్గం లో సమన్వయము లేదన్న విషయం అందరికి తెల్సు .సి ఏం తన మార్కు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఆ పార్టీ లోనే వ్యతి రేక వర్గం అడ్డు పడుతోంది ...తమ మాట సి ఏం వినడం లేదని వారి ఆరోపణ .ఇదిలా ఉండగా ....ఈ రోజు ఢిల్లీ కాంగ్రెస్స్ లో సి ఏం ,కిరణ్ ,బొత్స  ఇతఃరుఅలు  జరిపిన రాజకీయం తో .....రాష్ట్ర మంత్రి వర్గం విస్తరిచానున్నారు .మరి సి ఎం కు నచ్చిన వారు వస్తారో ,హై కమాండ్ వారి సిపార్సు వారు వస్తారో వేసి చూడాలి ..ఈ నెల లో జరిగే మంత్రివర్గం విస్తరణ తర్వాత అయిన కిరణ్ సర్కార్ మరింత మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి