mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

15, జనవరి 2012, ఆదివారం

.కోడి కొసల కోసం గొడవలు

కోడిపందాలు జరుగుతున్నాయి .అధికారులు మొదట ఎలా చెప్పిన పండుగ రోజుల్లో  ఎవరు లెక్క చెయ్యారు.సాంప్రదాయ పద్దతి లో పందాలు జరపుకుంటే పెద్దగా పట్టించు కో నవసరం లేదు ..అది ఓ సరదా గా సరిపెట్టుకోవచ్చు ..కాని రాను రానూ ఇది పెద్ద జూదం ల తయారయ్యింది ..అశాంతి వాతావరణాన్ని ఏర్పడుతోంది .అందుకే ఆంక్షలు .....ప్రజా ప్రతినిదుల ఒత్తిడి కి తల్లోగ్గి పండుగ మూడురోజులు పోలీసులు చూసి చూడనట్టు వదిలెయ్యడం తో గోదావరి జిల్లా లో "కాయ్ రాజా కాయ్ " జోరుగా జరుగుతోంది .తెలంగాణా రాయలసీమ వాసులు తో పాటు విదేశీయులు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు .కాగా పల్లె సీమల్లో నూ అదే జోరు ...పందాలకు కొదవ లేదు ..నాటు కూడా ఫుల్ల్గా గా దొరుకుతూ ఉండడం తో అక్కడక్కడ కూడా కొట్లాటలు కూడా జరుగుతున్నట్లు సమాచారం ...కోడి కొసల కోసం ఎక్కువక్గా గొడవలు జరగడం సర్వసాదారణ విషయం ..కొస యమ టే స్టీ గా ఉందాం తో ధర కూడా వేళల్లోనే పలుకుతుంది .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి