తూర్పు నుంచి రాజధానికి మరో నాలుగు రైల్స్ ప్రకటించడం ఆనందదాయకం .సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరబాద్ లో ఉన్న వేలాది మంది విధిగా స్వస్థలానికి వస్తారు .ముఖ్యంగా ఉబయగోదావరి జిల్లాలకు తాకిడి ఎక్కువ ..రాష్ట్రం లో ఎక్కడ లేని సరదా ఇక్కడే ఉంటుంది మరి .ఇంటి దగ్గర మహిళలు ,ఆరు బయట పురుషులు చేసే సందడి .....అల్లరి చూసి తీరవలసిందే పండుగ మజా చెయ్యాలి అంటే ఇక్కడ కు రావాల్సింది .చక్కని ప్రకృతి మధ్య ఏ సాంప్రదాయ "పందాలు " చూడాలన్న ఇక్కడే సాధ్యం .ఎన్ని అడ్డంకులున్న కనీసం పండుగా మూడు రోజు లు ఎంజాయ్ చెయ్యవచ్చు ...(ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ..అనుమతులు పొందేసారు !).ఇక వెళ్ళడానికి ,రావడానికి రైల్స్, ఏ సి బస్సులు ఉండానే ఉన్నాయ్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి