బురద రాజకీయాలు మరింత రొచ్చులో దిగుతున్నాయి .ఇదివరకు చాటుమాటుగా కుల రాజకీయాలు నడిపే నేతలు నేడు మీడియా ముందు కు వచ్చి మరి తమ కుల గజ్జి చాటుకోవడం దారుణం .మా కులం వారికి అన్యాయం జరిగిందని కొందరు ....మా కులపోడికి ఇవ్వకపోతే ఖబడ్దార్ అని మరి కొందరు చిందులు వేయడం జరుగుతోంది ...ఇదే పరిస్తితి కొన సాగితే రాష్ట్రం రావనకాష్టమే.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి