మంత్రివర్గం లో ఇద్దేరే ...కాంగ్రెస్ లో అంతే మరి .....పాపం సి ఎం కిరణ్ గారు మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చెయ్యాలని ఆశించారు .....అయితే అయన ఇష్టం కాదు కదా ,,ఢిల్లీ పెద్దల మాటే వేదం ......సహా లక్ష రాజకీయాలతో కాంగ్రెస్స్ అధిస్తానవర్గం తల మునకైలై ఉంది ఒక వైపు అయిదు రాష్ట్రాల ఎన్నికలు ..తెలంగాన వేడి ఉండనే ఉంది ..ఈ నేపధ్యం లో ఎందుకు వచ్చిన గొడవ ...కదిపితే కందిరీగ అనుకున్నటున్నారు....." మన ప్రభుత్వాన్ని కాపాడిన చిరు పార్టీ లో ఆ ఇద్దరినీ తీసుకుని ..సరిపెట్టికోమని ...చక్కగా చేతులు దులుపు కున్నారు ......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి