పి సి సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కు తనకు ఎటువంటి విభేదాలు లేవని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారంటే ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉన్నట్టు జనం చెప్పుకుంటున్నారు .అదంతా మీడియా సృష్టి అని సి ఏం గారే చెబుతున్నారు ..పోనీ అలా అనుకుంటే ఒకటో ,రెండో పత్రికల్లో ..లేదా చానల్ లో రావాలి కాని ..మీడీయా మొత్తం మీద ఈ వార్తలు వచ్చాయి ...ఇద్దరి మాట ఎలా ఉన్న ప్రజలు మాత్రం ఒకటి చెప్పుకుంటున్నారు ..బొత్స సత్యనారయణ సి ఏం కావడానికి ప్రయతిస్తున్నారని ....అందుకే గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్స్ ఉందని ...మరో పక్క స్పీకర్ నాదెండ్ల మనోహర్ ,మెగా స్టార్ చిరు కూడా సి ఏం రేసులోనే ఉన్నారు ...కాంగ్రెస్స్ లో ఏదన్నా సాధ్యమే ..కాకపోతే ఏచిచూడాలి..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి