mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
పొలిటికల్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పొలిటికల్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, మార్చి 2012, బుధవారం

.విమానం లో చెప్పులు తెప్పించుకున్న ........??..చాల గట్టిగా బుద్ది చెప్పడం

ఉప ఎన్నికల ఫలితాలను ,అక్కడి రాజకీయాన్ని ఓ సారి పరిశీలిస్తే ఒక విషయం మాత్రం ఖచ్చితం గా అర్ధమౌతోంది.అవినీతి నేతలకు పతనం తప్పదు..రౌడీ గూండాలకు చోట లేకుండా చేయవచ్చు అని .విమానం లో చెప్పులు తెప్పించుకున్న విలాస  సి ఏం ,ప్రభుత్వ డబ్బును మంచినీళ్ళ ల ఖర్హు పెట్టి విగ్రహాలు పెట్టించుకున్న మాయావతికి అక్కిడి ప్రజలు చాల గట్టిగా బుద్ది చెప్పడం సంతోషకర విషయం ..ములాయం కుమారుడు అఖిలేష్ యువతకు స్ఫూర్తి దాయకం గా నిలిచారు .తన పార్టీలో రౌడీ లకు స్థానం లేకుండా చేసి జనం మనసు గెల్చుకున్నారు .ఇలాంటి యువ నేతలు అన్ని రాష్ట్రాల్లో ఉంటె దేశం బాగు పడుతుంది .

12, జనవరి 2012, గురువారం

ప్రజలు మాత్రం ఒకటి చెప్పుకుంటున్నారు ..

పి సి సి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కు తనకు ఎటువంటి విభేదాలు లేవని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారంటే ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉన్నట్టు జనం చెప్పుకుంటున్నారు .అదంతా మీడియా సృష్టి అని సి ఏం గారే చెబుతున్నారు ..పోనీ అలా అనుకుంటే  ఒకటో ,రెండో పత్రికల్లో ..లేదా చానల్ లో రావాలి కాని ..మీడీయా మొత్తం మీద ఈ వార్తలు వచ్చాయి ...ఇద్దరి మాట ఎలా ఉన్న ప్రజలు మాత్రం ఒకటి చెప్పుకుంటున్నారు ..బొత్స సత్యనారయణ సి ఏం కావడానికి ప్రయతిస్తున్నారని ....అందుకే గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్స్ ఉందని ...మరో పక్క స్పీకర్ నాదెండ్ల మనోహర్ ,మెగా స్టార్ చిరు కూడా సి ఏం రేసులోనే ఉన్నారు ...కాంగ్రెస్స్ లో ఏదన్నా సాధ్యమే ..కాకపోతే ఏచిచూడాలి..