వామ్మో తివారి గారు ! రక్తం ఇవ్వరా >
మన రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసి ...రాజ్ భవన్ లో రాస లీలలు ఆడారు అన్న ఆంధ్ర జ్య్యోతి కథనం తో పదవి కోల్పోయిన ......యెన్ డి తివారి గారి వ్యవ హారాలు సమసి పోలేదు ...తానే తెవారి కొడకు అని రోహిత్ ఎన్నాళ్ళ నుంచో వాదిస్తున్న ....జిల్లా నుంచి సుప్రీం వరకు తీర్పులు వచ్చిన ...డి ఎన్ ఏ పరీక్ష చేయించు కోవడానికి ఇంకా స ససేమిరా అంటున్నారు అట తివారి ....పైగా దేశం విడిచి పోవడనికి ప్లాన్ వేసారట ..ఈ నేపధ్యం లో పోలీసుల సాయంతో బలవంతం గగ డి ఎన్ ఏ పరీక్ష చెయ్యడానికి రంగం సిద్దం అయింది . .....తప్పు చేయనప్పుడు ఆయనకు అంత భయం ఎందుకో మరి ?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి