పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. ఎవరి వల్ల ? మన విద్య శాఖ మంత్రి గారి వల్ల ...మంత్రి గారికి ఎప్పుడు కుదురు తుందో ...అప్పుడే ప్రకటి స్తారు ...ఇదే ఇదేమి దౌర్భాగ్యం ...? అసలు టెన్త్ ,ఇంటర్ ఫలితాలను మంత్రులు ప్రకటించే తంతు ఏ మహానుభావుడు కనిపెట్టాడో ....తల్లి దండ్రులు !" ఎవరు అధికారమ్ లో ఉన్న అంతే
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి