mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

22, మే 2012, మంగళవారం

అసలు టెన్త్ ,ఇంటర్ ఫలితాలను మంత్రులు ప్రకటించే తంతు

పదవ  తరగతి పరీక్ష ఫలితాలు ఎల్లుండికి వాయిదా పడ్డాయి. ఎవరి వల్ల ? మన విద్య శాఖ మంత్రి గారి వల్ల ...మంత్రి గారికి ఎప్పుడు కుదురు తుందో ...అప్పుడే ప్రకటి స్తారు ...ఇదే ఇదేమి దౌర్భాగ్యం ...? అసలు టెన్త్ ,ఇంటర్ ఫలితాలను మంత్రులు ప్రకటించే  తంతు ఏ మహానుభావుడు కనిపెట్టాడో ....తల్లి దండ్రులు !" ఎవరు అధికారమ్  లో ఉన్న అంతే 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి