జగ్గంపేట లో నూతన సంవత్సర వేడుకలు చాల భారీగా జరిగాయి .రాజకీయ నేతలు పోటా పోటీగా వేడుక చేసి అభిమానులను అలరించారు .వీరవరం లో మంత్రి తోట నరసింహం ,ఇర్రిపాక లో జ్యోతుల నెహ్రు ,జగ్గంపేట లో జ్యోతుల చంటిబాబు సందడి చేసారు .నెహ్రు ,చంటి బాబు శిబిరాల్లో బోజనాల హడావడి భారీ స్తాయిలో కనిపించింది .మొత్తం మీద ముగ్గురు దగ్గరాకు జనం భారీగానే వచ్చారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి