చలి సంక్రాంతి ..నిజం గా ఇది చలి సంక్రాంతే.ఎన్నడు ఇంత చలి లేదు .భోగి మంట సంప్రదాయం ఎందుకు పెట్టారో ఇప్పుడు అందరికి అర్ధం అవుతోంది ..చలి కి ఎవ్వరు నిద్ర లేవడానికి ఇష్టపడరు ..అయితే పండుగ రోజున పెందల కాదనే నిద్ర లేవక తప్పదు.లేచిన తర్వాత చక్కగా భోగి మంట దగ్గర కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటోంది ..సంక్రాంతి రోజున అదే పరిస్తితి ...ఈ సంవత్సరం ముందుగ చలి లేకున్నా తర్వాత భాగ పెరిగింది ...అన్ని వసతులు గల వారికి పర్వ లేదు కాని దుప్పటి కూడా లేని పేద వాళ్లకు నరకమే ..ముఖ్యం గా వసతి గ్రుహాల్ల్లో ఉండే విద్యార్దులు చాల బాధ పడతారు .వీరి గురించి ఆలోచించాలి ప్రభుత్వం ..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి