చట్ట సభల్లోనే నీలి చిత్రాలు వీక్ష్సించే రోజులు వచ్చేసాయంటే మన దేశం ఏ విధంగా ముందుకు పోతుందో అర్ధం చేసుకోవచ్చు .కర్ణాటకలో మంత్రులు సభ లోనే నీలి చిత్రాలు చూడడం మనందరికీ మాయని మచ్చ .ఇలాంటివి జరిగితే యువత మరింత పతనం కాక తప్పదు.ఇలాంటి ప్రజా ప్రతినిదులకు భవిష్యత్ లేకుండా క ఠిన చర్యలు తీసుకోవాలి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి