mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

30, డిసెంబర్ 2011, శుక్రవారం

జగ్గంపేట లో ఫ్లెక్ష్ బోర్డ్స్ భారీగా






జగ్గంపేట లో కొత్త సంవత్సర రాజకీయ సందడి అప్పుడే కనిపిస్తోంది .ఎన్నడు లేని విదంగా జగ్గంపేట లో ఫ్లెక్ష్ బోర్డ్స్ భారీగా కనిపిస్తున్నై .అండర్ బ్రిడ్జే కి పైన,క్రింద పోటాపోటీగా ఫ్లెక్ష్ ఉన్నాయ్ .మూడు పార్టీల నేతలతో (మంత్రి తోట నరసింహం ,వై ఎస్ ఆర్ నేత జ్యోతుల నెహ్రు ,తెలుగు దేశం నేత జ్యోతుల చంటి బాబు ఫోటోలతో ...ఆయ పార్టీ ల వారు భారీగా  నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు .కాగా జ్యోతుల నెహ్రు అందరి కంటే ముందుగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారని చెప్పవచ్చు .తన అనుచర గణం తో ప్రతి ఇంటికి మిటాయి,గ్రీటింగ్ కార్డ్ పంపారు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి