mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

13, డిసెంబర్ 2011, మంగళవారం

దుర్గమ్మ జాతరలకు భక్త్తులు పోటెత్తారు .

దుర్గమ్మ జాతరలకు భక్త్తులు పోటెత్తారు .మురారి ,జే. కొత్తూరు లలో మంగళవారం దుర్గమ్మ అమ్మావారి తీర్దం ,జాతరలు మొదలయ్యాయి .మురారి లో మొనటి నుంచి జనం వస్తున్నారు .మంగళవారం అశేషం గా వివద దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి అక్కడే వండుకు తిన్నారు .తెల్లవారు జాము నుంచే రద్దీ  ఎక్కువ అయ్యింది .ఇక జే. కొత్తూరు లోనూ భక్తుల సందడి ఎక్కువగా ఉంది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి