దుర్గమ్మ జాతరలకు భక్త్తులు పోటెత్తారు .మురారి ,జే. కొత్తూరు లలో మంగళవారం దుర్గమ్మ అమ్మావారి తీర్దం ,జాతరలు మొదలయ్యాయి .మురారి లో మొనటి నుంచి జనం వస్తున్నారు .మంగళవారం అశేషం గా వివద దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి అక్కడే వండుకు తిన్నారు .తెల్లవారు జాము నుంచే రద్దీ ఎక్కువ అయ్యింది .ఇక జే. కొత్తూరు లోనూ భక్తుల సందడి ఎక్కువగా ఉంది
mettaseema
మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
జగ్గంపేట రూరల్ న్యూస్ లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
జగ్గంపేట రూరల్ న్యూస్ లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
13, డిసెంబర్ 2011, మంగళవారం
దుర్గమ్మ జాతరలకు భక్త్తులు పోటెత్తారు .
27, అక్టోబర్ 2011, గురువారం
కాట్రావులపల్లి లో ఐ కాంప్
narendra patnam villegers problam నరేంద్ర పట్నం గ్రామంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న
నరేంద్ర పట్నం గ్రామంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మురారు రవికుమార్ విమర్శింశారు.విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఎస్ సి పేట లో గత రెండు నెలలుగా వీధిలైట్లు వెలగడం లేదని అలాగే దళితులు ఇంకా అనేక సమస్యలతో సతమత మవుతున్నారని చెప్పారు .గ్రామానికి బస్ సౌకర్యం లేదని ...వన్ జీరో ఎయిట్ వాహనం రావడం లేదన్నారు .
14, అక్టోబర్ 2011, శుక్రవారం
వాకర్స్ హెల్త్ క్లబ్ చే పేదలకు దుప్పట్లు jaggampeta walkers club service camp
జగ్గంపేట వాకర్స్ హెల్త్ క్లబ్ పదవ సంవత్సరం లోకి అడుగిడుతున్న సందర్భంగా కాట్రావులపల్లి గ్రామంలో లెప్రచి కాలని వాసులు నలబై అయిదు మందికి దుప్పట్లు ,పండ్లు ,బిస్కట్స్ అందించారు ,ముఖ్య అతిధి జగ్గంపేట సి ఐ మాట్లాడుతూ పేదలకు సేవ కొత్త కొండ బాబు ను ప్రశంసించారు .కార్యక్రమమ లో వాకర్స్ క్లబ్ సభ్యలు పాల్గున్నారు
7, అక్టోబర్ 2011, శుక్రవారం
మల్లిసాల లో ఉచిత కంటి వైద్య శిబిరం

జగ్గంపేట మండలం మల్లిసాల లో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది .జిల్లా లయన్స్ కంటి ఆసుపత్రి ,జగ్గంపేట వారి అద్వర్యం లో నూట ఇరవై మందికి వైద్య పరీక్షలు చేసారు .తెల్ల కార్డు గల ఇరవై మందికి ఉచిత ఆపరేషన్లు చేయడానికి నిర్ణయించారు .చైర్మన్ కొత్త కొండబాబు ,డాక్టర్ బషీర్ ప్రబృతులు ఈ కార్యక్రమం లో పోల్గున్నారు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)


