mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

27, అక్టోబర్ 2011, గురువారం

narendra patnam villegers problam నరేంద్ర పట్నం గ్రామంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న

నరేంద్ర పట్నం గ్రామంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మురారు రవికుమార్ విమర్శింశారు.విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఎస్ సి పేట లో గత రెండు నెలలుగా వీధిలైట్లు వెలగడం లేదని  అలాగే దళితులు ఇంకా అనేక సమస్యలతో సతమత మవుతున్నారని చెప్పారు .గ్రామానికి బస్ సౌకర్యం లేదని ...వన్ జీరో ఎయిట్ వాహనం రావడం లేదన్నారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి