mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

13, అక్టోబర్ 2011, గురువారం

world health day at jaggampeta జగ్గంపేట లో దృష్టి దినోత్సవం

దృష్టి దినోత్సవం సందర్భంగా జగ్గంపేట లోని లయన్స్ కోడూరి రంగారావ్ జిల్లా కంటి ఆసుపత్రి నందు పళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు .కొత్తగా కొనుగోలు చేసిన కంటి యంత్రాన్ని ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విజయకుమార్ .కొత్త కొండ బాబు విరాళంగా ఇచ్చ్సిన శీతల యంత్రం ను గవర్నర్ డి వి ఎస్ రాజు (రమేష్ ) ప్రారంబించారు . రోజు చాల మందికి పరీక్షలు జరిపి ఉచితం గా మందులు ఇచ్చారు .కార్యక్రమం లో కొండబాబు ,డాక్టర్ భషీర్ లయన్స్ సభ్యులు పాల్గున్నారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి